Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ఏడాదికి 3,500మంది చిన్నారులు మృతి... ఎందుకు?

అమెరికాలో 3,500 మంది చిన్నారులు ఏడాదికి నిద్రకు సంబంధించిన రోగాలతో మృతి చెందుతున్నారని తేలింది. సడన్ డెత్ సిండ్రోమ్ (ఎస్ఐడీఎస్), యాక్సిడెంటల్ సఫోకేషన్ వంటి రోగాలతో అమెరికా చిన్నారులు బాధపడుతున్నారని త

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (17:39 IST)
అమెరికాలో 3,500 మంది చిన్నారులు ఏడాదికి నిద్రకు సంబంధించిన రోగాలతో మృతి చెందుతున్నారని తేలింది. సడన్ డెత్ సిండ్రోమ్ (ఎస్ఐడీఎస్), యాక్సిడెంటల్ సఫోకేషన్ వంటి రోగాలతో అమెరికా చిన్నారులు బాధపడుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. పిల్లలకు నిద్ర అనేది చాలా అవసరమని, తగినంత నిద్ర పిల్లలకు వుంటే రోగాలు ఆమడదూరంలో నిలిచిపోతాయని వైద్యులు సూచిస్తున్నారు. 
 
ఎక్కువ సమయం తీసుకునే విశ్రాంతి ద్వారా పిల్లల్లో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతాయి. తద్వారా జలుబు, జ్వరం దూరమవుతాయి. పిల్లలను ఎప్పుడూ ఆడుకోనివ్వకుండా మధ్యాహ్నం పూట రెండు గంటలపాటు హాయిగా నిద్రపుచ్చాలి. 
 
ఇలా చేస్తే జలుబు సులభంగా నయం అవుతుంది. శీతాకాలంలో వెచ్చని తేమతో కూడిన గాలిని పీల్చటం వల్ల జలుబు నుండి పిల్లలు ఉపశమనం పొందుతారు. వేడి నీటితో స్నానం చేయించడం.. గోరు వెచ్చని నీటిని శీతాకాలంలో తాగించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments