Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు లేదా ఆరు నెలలకు ఓసారి.. పిల్లలతో కలిసి అలా?

Webdunia
ఆదివారం, 30 డిశెంబరు 2018 (16:23 IST)
పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. అతిగా టి.వీలను చూడనీయకూడదు. ఎదిగే పిల్లలపై టి.వీ. ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఇది మంచిది కాదు. రాత్రి 9 గంటల లోపుగా పిల్లలను నిద్రపుచ్చండి. చక్కటి నిద్రవారి బుద్ధి ఎదగడానికి సహకరిస్తుంది. 
 
టీవీలను అతిగా చూస్తే.. బుద్ధి వికాసం వుండదని చైల్డ్ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలు పిల్లల్ని మెదడుపై ప్రభావం చూపుతుందని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఏదేమైనా సూర్యోదయం ముందుగానే నిద్రలేపాలి. చెడు స్నేహాలు ఏర్పడకుండా మీ పిల్లలను గమనిస్తూ ఉండాలి. వారానికి ఒక్కరోజు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి లేదా సినిమాకు వెళ్ళాలి. 
 
మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి కుటుంబమంతా కలిసి ఒక విహార యాత్రకు వెళ్ళాలి. విజ్ఞానమును భోదించే విహారయాత్ర అయితే ఇంకా మంచిది. ఉదయం, రాత్రి తప్పనిసరిగా దంతాలను శుభ్రం చేసుకునేలా అలవాటు చేయించాలి. దంత సమస్యలుండవు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments