Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్ఫెక్షన్లకు బైబై.. రోగ నిరోధక శక్తికి మామిడి పండ్లు.. పిల్లలకు చెప్తే?

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (14:17 IST)
పిల్లలకి మామిడి పండ్లు పెట్టడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా తక్షణ శక్తిని ఇచ్చి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా సహాయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మామిడి పండ్లను పిల్లలు తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. అదే విధంగా జీర్ణ సమస్యలు ఉండవు. బ్రెయిన్ డెవలప్ అవడానికి కూడా ఇది బాగా పని చేస్తుంది. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ లాంటి వాటితో ఇది పోరాడుతుందని నిపుణులు చెప్పారు.
 
పండిన మామిడి పండులో విటమిన్ ఏ ఉంటుంది. దీని వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. అదేవిధంగా దీనిలో విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. ఎనిమిది నుండి పది నెలలు దాటిన పిల్లలకి మామిడి పండ్లు పెట్టవచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయేరియా వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఫిజికల్లీ వీక్‌గా ఉండే వాళ్ళకి మ్యాంగో షేక్ చేసి ఇస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

తర్వాతి కథనం
Show comments