Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాశాలై స్పెన్సర్ వద్ద ప్రమాదం.. బస్సుపై బోర్డు పడింది.. నలుగురికి గాయాలు (వీడియో)

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన స్పెన్సర్‌కు సమీపంలో ప్రమాదం జరిగింది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్ సైదాప

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (15:17 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన స్పెన్సర్‌కు సమీపంలో ప్రమాదం జరిగింది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్ సైదాపేట-బ్రాడ్‌వేల మధ్య నడిచే బస్సు నెంబర్ 18కె స్పెన్సర్‌ వద్ద సమీపిస్తుండగా ద్విచక్ర వాహనదారుడు రూట్ తెలిపే స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో పెద్ద బోర్డు కిందపడింది. 
 
ఆ బోర్డు కాస్త 18కె బస్సుపై పడటంతో డ్రైవర్, కండెక్టర్లతో పాటు నలుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారని.. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ బస్సును రోడ్డు నుంచి తొలగించే పనులు పూర్తైనట్లు వారు వెల్లడించారు. ఈ ప్రమాదం కారణంగా నగరంలోని ప్రధాన ప్రాంతమైన అన్నాశాలైలో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments