Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై బీచ్‌కి ఆయిల్ తెట్టు... బాబోయ్ చేపలు కొనొద్దంటూ...

చెన్నై పోర్టుకు సమీపంలో శనివారం నాడు రెండు రవాణా నౌకలు ఢీకొట్టుకున్న ఘటనలో పెద్దఎత్తున చమురు సముద్రంలో కలిసింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లోడుతో పోర్టు నుంచి బయటకు వెళుతున్న నౌక ఎదురుగా వచ్చిన మరో న

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (17:10 IST)
చెన్నై పోర్టుకు సమీపంలో శనివారం నాడు రెండు రవాణా నౌకలు ఢీకొట్టుకున్న ఘటనలో పెద్దఎత్తున చమురు సముద్రంలో కలిసింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లోడుతో పోర్టు నుంచి బయటకు వెళుతున్న నౌక ఎదురుగా వచ్చిన మరో నౌకను ఢీకొట్టింది. దీనితో నౌకలో వున్న పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్ సముద్రంలో కలిశాయి. 
 
ప్రమాదం జరిగి 5 రోజులు అయిన తర్వాత చెన్నై సముద్ర తీరానికి చమురు తెట్టు కట్టడంతో స్థానికులు దాన్ని వెలికి తీస్తున్నారు. మరోవైపు సముద్రంలో వున్న జలచరాలు... తాబేళ్లు, చేపలు చచ్చిపోతున్నాయి. దీనిపై అటు కేంద్ర పర్యావరణ శాఖామంత్రి కానీ లేదంటే తమిళనాడు ముఖ్యమంత్రి కానీ పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం జాలర్లకు నష్టాలను తెచ్చేదిగా వున్నట్లు చెపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments