Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం

నలుగురు రౌడీలు కత్తితో బెదిరించి ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై వ్యాసార్పాడి కన్నికాపురం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులను కత్తితో బెదిరించి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసా

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (14:28 IST)
నలుగురు రౌడీలు కత్తితో బెదిరించి ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై వ్యాసార్పాడి కన్నికాపురం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులను కత్తితో బెదిరించి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసారని ఎంకేబీనగర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో మంగళవారం నాడు కేసు నమోదైంది. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా అదే ప్రాంతానికి చెందిన సతీష్(29), అజయ్‌పుత్తిర్(22), యువరాజ్(26), దినేష్(24) అనే రౌడీలను అదుపులోకి తీసుకుని విచారించగా, వారే ఈ అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments