Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో యువతిపై నలుగురు టెక్కీల అత్యాచారయత్నం

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (11:43 IST)
చెన్నై నగరంలో ఓ దారుణం జరిగింది. ఒక యువతిపై నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అత్యాచారా యత్నానికి పాల్పడ్డారు. అదీ కూడా కదులుతున్న కారులో ఈ దారుణానికి ఒడిగట్టారు. దీంతో ఆ యువతి కేకలు వేయడంతో  రాత్రిపూట గస్తీ పోలీసులు గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నగరానికి చెందిన ఒక యువతి మరో నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు దురైప్పాక్కంలోని ఒక ఐటీ కంపెనీలో టెక్కీలుగా పని చేస్తున్నారు. వీరంతా కలిసి ఒక నక్షత్ర హోటల్‌లో మందుపార్టీ చేసుకున్నారు. అర్థరాత్రి వరకు పీకలదాకా మద్యం సేవించారు. 
 
ఆ తర్వాత తెల్లవారుజామున తమతమ ఇళ్లకు వెళ్లేందుకు అందరూ కలిసి ఒక కారులో బయలుదేరారు.  ఆ కారు హోటల్‌ను వీడి ప్రధాన రహదారి పైకి వెళ్లిన తర్వాత ఆ యువతిపై నలుగురు స్నేహితులు అత్యాచారం చేసేందుకు యత్నించారు. దీంతో ఆ యువతి బిగ్గరగా కేకలు వేసింది. 
 
ఆ సమయంలో రోడ్లపై గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్ పోలీసులు ఈ విషయాన్ని గమనించి కారును, అందులోని టెక్కీలతో పాటు యువతిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక థౌజండ్ లైట్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments