Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదేలో ఉద్యోగ అవకాశాలు.. వేతనం రూ.1.50 లక్షలు

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (14:23 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖాళీగా ఉన్న కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏఈఈ, ఏఈ, ఏటీవో వంటి పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 56 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వీటిలో సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విభాగంలో 27 పోస్టులు ఉన్నాయి. 
 
అలాగే, సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 10, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 19 చొప్పున ఉన్నాయి. ఆసక్తి ఉన్న, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 23వ తేదీలోపు తమ దరఖాస్తులను చేరవేయాల్సి ఉంటుంది. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఏపీ, హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హ్లు. బీఈ, బీటెక్ సివిల్ లేదా మెకానికల్, ఎల్‌సీఈ, ఎల్ఎంఈ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి వుండాలి. అభ్యర్థుల వయస్సు 42 యేళ్లకు మించరాదు. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు తితిదే అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏఈఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు వేతనం చెల్లిస్తారు. అలాగే, ఏఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి రూ.48,440 నుంచి రూ.1,37,220 వరకు జీతం అందిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments