Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపిలో వచ్చే నెల 30న డీఎస్సీ... మంత్రి గంటా

అమరావతి : వచ్చే నెల 30వ తేదీన డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారా నిర్వహించనున్నామన్నారు. ఈ నెల 10 తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చ

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (20:52 IST)
అమరావతి : వచ్చే నెల 30వ తేదీన డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారా నిర్వహించనున్నామన్నారు. ఈ నెల 10 తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 
 
వచ్చే నెల 30న రాత పరీక్ష, జనవరి 3, 2019న ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. ఈ డీఎస్సీ ద్వారా 9,275 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తరవాత డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments