Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో డీఎస్సీ 2022 నోటిఫికేషన్ విడుదల

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (12:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ 2022 నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీచేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 502 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. 
 
ఈ పోస్టుల్లో స్కూలు అసిస్టెంట్లు, ఎస్.జి.టి, మ్యూజిక్ టీచర్లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్, ఏపీ మోడల్ స్కూల్స్, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల నియామకాలు చేపట్టనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను https://cse.ap.gov.in/ అనే వెబ్ సైటులో ఉంచారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments