Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019లో టెక్ సంస్థల ద్వారా 40వేల అదనపు ఉద్యోగాలు

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (15:03 IST)
టెక్నాలజీ స్టార్టప్ కంపెనీలు, ఈ-కామర్స్ దిగ్గజాలు కొత్త ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే 2018లో ఉద్యోగ కల్పనలో టెక్ సంస్థలు 55 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. వ్యాపారాల విస్తరణల కోసం పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్న సంస్థల సంఖ్య పెరిగిపోతుంది. తద్వారా ఉద్యోగుల సంఖ్య 30 శాతం వరకు పెంచాలని సదరు సంస్థలు నిర్ణయించాయి. 
 
2019లో టెక్ సంస్థల ద్వారా 40వేల అదనపు ఉద్యోగాలు రానున్నాయని నాస్కామ్ ఉపాధ్యక్షుడు కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు. 2015తో పోలిస్తే.. టెక్క్ సంస్థలు ఈ ఏడాది రెట్టింపయ్యాయని ఆయన చెప్పారు. కార్స్‌ 24, మో ఎంగేజ్‌, ఇస్టామోజో, మిల్క్‌ బాస్కెట్‌, హెల్తియన్స్‌ వంటి సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించాయని సమాచారం. 
 
మిల్క్ బాస్కెట్ తమ ఉద్యోగుల సంఖ్యను మూడు వేలకు పెంచుకునేందుకు సిద్ధమవుతుండగా, హెల్తియన్స్‌ సంస్థ 150 మందిని, కార్స్‌24 సంస్థ 3 వేల మందిని ఉద్యోగాల నిమిత్తం ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments