Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019లో టెక్ సంస్థల ద్వారా 40వేల అదనపు ఉద్యోగాలు

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (15:03 IST)
టెక్నాలజీ స్టార్టప్ కంపెనీలు, ఈ-కామర్స్ దిగ్గజాలు కొత్త ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే 2018లో ఉద్యోగ కల్పనలో టెక్ సంస్థలు 55 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. వ్యాపారాల విస్తరణల కోసం పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్న సంస్థల సంఖ్య పెరిగిపోతుంది. తద్వారా ఉద్యోగుల సంఖ్య 30 శాతం వరకు పెంచాలని సదరు సంస్థలు నిర్ణయించాయి. 
 
2019లో టెక్ సంస్థల ద్వారా 40వేల అదనపు ఉద్యోగాలు రానున్నాయని నాస్కామ్ ఉపాధ్యక్షుడు కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు. 2015తో పోలిస్తే.. టెక్క్ సంస్థలు ఈ ఏడాది రెట్టింపయ్యాయని ఆయన చెప్పారు. కార్స్‌ 24, మో ఎంగేజ్‌, ఇస్టామోజో, మిల్క్‌ బాస్కెట్‌, హెల్తియన్స్‌ వంటి సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించాయని సమాచారం. 
 
మిల్క్ బాస్కెట్ తమ ఉద్యోగుల సంఖ్యను మూడు వేలకు పెంచుకునేందుకు సిద్ధమవుతుండగా, హెల్తియన్స్‌ సంస్థ 150 మందిని, కార్స్‌24 సంస్థ 3 వేల మందిని ఉద్యోగాల నిమిత్తం ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments