Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పీజీ 2023: సున్నా మార్కులకు తగ్గిన కటాఫ్

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (22:11 IST)
వైద్య కోర్సులకు అర్హత పరీక్షగా నీట్‌ను ప్రతీ ఏడాది నిర్వహిస్తున్నారు. 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు నీట్ పరీక్ష రాసి ప్రభుత్వ వైద్య కళాశాలలలో చదువుతారు. 
 
ఇకపై నీట్ సున్నా మార్కులు తీసినా.. వైద్య కోర్సులు చదవవచ్చని ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. "నీట్ పరీక్షలో జీరో మార్కులు తీసుకున్నప్పటికీ, పీజీ వైద్య విద్యలో చేరవచ్చు" అని ప్రకటించడం జరిగింది. 
 
దీంతో నీట్ పీజీ కోర్సులకు అర్హత శాతం తగ్గింది. ఇప్పటికే నమోదు చేసుకున్న దరఖాస్తుదారులు మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం లేదు. వారి అప్లికేషన్ల సవరణ కోసం అనుమతి ఇవ్వబడుతుంది. ఇంకా, పీజీ కౌన్సిలింగ్‌కు సంబంధించిన కొత్త టైం టేబుల్ త్వరలో వెబ్‌సైట్‌లో ప్రచురించనుంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments