నీట్ పీజీ 2023: సున్నా మార్కులకు తగ్గిన కటాఫ్

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (22:11 IST)
వైద్య కోర్సులకు అర్హత పరీక్షగా నీట్‌ను ప్రతీ ఏడాది నిర్వహిస్తున్నారు. 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు నీట్ పరీక్ష రాసి ప్రభుత్వ వైద్య కళాశాలలలో చదువుతారు. 
 
ఇకపై నీట్ సున్నా మార్కులు తీసినా.. వైద్య కోర్సులు చదవవచ్చని ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. "నీట్ పరీక్షలో జీరో మార్కులు తీసుకున్నప్పటికీ, పీజీ వైద్య విద్యలో చేరవచ్చు" అని ప్రకటించడం జరిగింది. 
 
దీంతో నీట్ పీజీ కోర్సులకు అర్హత శాతం తగ్గింది. ఇప్పటికే నమోదు చేసుకున్న దరఖాస్తుదారులు మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం లేదు. వారి అప్లికేషన్ల సవరణ కోసం అనుమతి ఇవ్వబడుతుంది. ఇంకా, పీజీ కౌన్సిలింగ్‌కు సంబంధించిన కొత్త టైం టేబుల్ త్వరలో వెబ్‌సైట్‌లో ప్రచురించనుంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments