Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ట్యాగింగ్‌.. 18 నెలల పీజీడీజీఏఆర్డీ కోర్సు

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (12:01 IST)
దేశ వ్యాప్తంగా ఉపాధిహామీ సహా గ్రామీణాభివృద్ధిశాఖలో జరుగుతున్న పనులన్నింటినీ జియోట్యాగింగ్‌ చేస్తున్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్డీ) లోని సెంటర్‌ ఫర్‌ జియో ఇన్ఫర్మాటిక్‌ అప్లికేషన్‌ ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (సీజీఏఆర్డీ) ద్వారా దీనిని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ ద్వారా చేసిన పనుల్లో 4,29,87,030 జియోట్యాగింగ్‌ పూర్తిచేశారు. దేశవ్యాప్తంగా 2.75లక్షల మందికి దీనిపై శిక్షణ ఇచ్చారు.
 
జియోట్యాగింగ్‌కు ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యం దృష్ట్యా దూరవిద్య కోర్సులను కూడా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహిస్తుంది. దూరవిద్య ద్వారా 18 నెలల జియోస్పేషియల్‌ టెక్నాలజీస్‌ ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (పీజీడీజీఏఆర్డీ) కోర్సు ఎన్‌ఐఆర్డీ, సీనియర్‌ అధికారులకు ఒక నెల అంతర్జాతీయ శిక్షణ కోర్సును సీజీఏఆర్డీ అందిస్తున్నది. వీటితోపాటు సీఐఆర్‌ఏపీ, ఏఏఆర్డీవో సభ్య దేశాల ప్రతినిధులకు 10 రోజుల శిక్షణ కోర్సును అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments