Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ట్యాగింగ్‌.. 18 నెలల పీజీడీజీఏఆర్డీ కోర్సు

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (12:01 IST)
దేశ వ్యాప్తంగా ఉపాధిహామీ సహా గ్రామీణాభివృద్ధిశాఖలో జరుగుతున్న పనులన్నింటినీ జియోట్యాగింగ్‌ చేస్తున్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్డీ) లోని సెంటర్‌ ఫర్‌ జియో ఇన్ఫర్మాటిక్‌ అప్లికేషన్‌ ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (సీజీఏఆర్డీ) ద్వారా దీనిని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ ద్వారా చేసిన పనుల్లో 4,29,87,030 జియోట్యాగింగ్‌ పూర్తిచేశారు. దేశవ్యాప్తంగా 2.75లక్షల మందికి దీనిపై శిక్షణ ఇచ్చారు.
 
జియోట్యాగింగ్‌కు ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యం దృష్ట్యా దూరవిద్య కోర్సులను కూడా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహిస్తుంది. దూరవిద్య ద్వారా 18 నెలల జియోస్పేషియల్‌ టెక్నాలజీస్‌ ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (పీజీడీజీఏఆర్డీ) కోర్సు ఎన్‌ఐఆర్డీ, సీనియర్‌ అధికారులకు ఒక నెల అంతర్జాతీయ శిక్షణ కోర్సును సీజీఏఆర్డీ అందిస్తున్నది. వీటితోపాటు సీఐఆర్‌ఏపీ, ఏఏఆర్డీవో సభ్య దేశాల ప్రతినిధులకు 10 రోజుల శిక్షణ కోర్సును అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments