Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ మెయిన్స్ ఫలితాలు రిలీజ్ - ఎన్.టి.ఈ వెబ్‌సైట్‌లో చూడొచ్చు

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (09:30 IST)
జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో తొలి సెషన్ పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్.ఐ.టీలలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ తొలి విడుదల పరీక్షలు జనవరి 24వ తేదీ నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు జరిగిన విషయం తెల్సిందే. 
 
ఈ పరీక్షలకు జేఈఈ చరిత్రలోనే 95.8 శాతం మంది అంటే 8.22 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్.టి.ఏ) వీటి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను jeemain.nta.nic.in లేదంటే ntaresuts.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడొచ్చు. 
 
కాగా, రెండో విడత పరీక్షలు ఏప్రిల్ ఆరో తేదీన నుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. రెండో సెషన్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫారాన్ని https://jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ సెషన్ పరీక్షల సిట్ స్లిప్‌లను మార్చి 3వ తేదీన విడుదల చేయనుండగా చివరి వారంలో అడ్మిట్ కార్డులను రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments