Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు.. టెన్త్, ప్లస్‌టూ పాసైతే చాలు

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (13:59 IST)
ఇండియన్ ఆర్మీ ప్రతీ ఏటా టెన్త్, ప్లస్‌టూ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా నియామకాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఏడాదికి సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల భర్తీకి 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 44 నోటిఫికేషన్ విడుదల చేసింది. 10+2 పాసైనవారి నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 
 
ఈ నోటిఫికేషన్ ద్వారా 90 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 9 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్మీ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. 
 
మొత్తం ఖాళీలు- 90
వయోపరిమితి- 16 ఏళ్ల 6 నెలల నుంచి 19 ఏళ్ల 6 నెలలు.
దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 9 
పరీక్ష తేదీ- త్వరలో వెల్లడించనున్న ఇండియన్ ఆర్మీ
విద్యార్హత- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 పాస్ కావాలి. కనీసం 70% మార్కులు ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments