Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్ష లేదు.. పదో తరగతి అర్హతగా పోస్టాఫీసుల్లో 12,828 పోస్టులు..

Webdunia
మంగళవారం, 23 మే 2023 (16:51 IST)
పదో తరగతి అర్హతగా పోస్టాఫీసుల్లో 12,828 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 12,828 పోస్టుల భర్తీకి భారత పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్‍ను విడుదల చేసింది. దరఖాస్తులకు ఆఖరు గడువు జూన్ 11గా ఉంది. 
 
ఈ నోటిఫికేషన్‍లో.. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్‍లో 118 పోస్టులు, తెలంగాణ సర్కిల్‍లో 96 పోస్టులు ఉన్నాయి.  ఈ పోస్టాఫీస్ పోస్టులకు దరఖాస్తు చేసే వారి వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. 
 
పదో తరగతిలో సాధించిన మార్కులు, గ్రేడ్స్, పాయింట్స్ ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఇండియా పోస్ట్ ఎంపిక చేస్తుంది. ఈ పోస్టుల కోసం ఎలాంటి పరీక్ష ఉండదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments