Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడి.. టాప్ లేపిన హైదరాబాద్ కుర్రోడు

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (14:58 IST)
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలు ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో హైదరాబాద్ కుర్రోడు వివిలాల చిద్విలాస్ రెడ్డి కామన్ ర్యాంకు జాబితాలో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకును సొంతం చేసుకుని అగ్రస్థానంలో నిలిచాడు. ఐఐటీ హైదరాబాద్ జోన్‌కు చెందిన చిద్విలాస్ 360కి మార్కులకుగాను 341 మార్కులు సాధించాడు. 
 
అలాగే, అమ్మాయిల్లో నాయకంటి నాగభవ్య శ్రీ 360 మార్కులకుగాను 289 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. గత యేడాదితో పోల్చితే ఈ సారి నెగెటివ్ మార్కింగ్ ప్రశ్నలు తక్కువగా ఉండటంతో పరీక్షల్లో ఎక్కువ కటాఫ్ మార్కులకు అవకాశం ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments