Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాంపస్ ఇంటర్వ్యూలు : విద్యార్థికి రూ.1.40 కోట్ల ప్యాకేజీ

క్యాంపస్ ఇంటర్వ్యూలో ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థి జాక్‌పట్ కొట్టాడు. సంవత్సరానికి రూ.1.40 కోట్ల వేతన ప్యాకేజీతో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2017 (12:59 IST)
క్యాంపస్ ఇంటర్వ్యూలో ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థి జాక్‌పట్ కొట్టాడు. సంవత్సరానికి రూ.1.40 కోట్ల వేతన ప్యాకేజీతో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో శుక్రవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఈ ఇంటర్వ్యూల్లో ఐఐటీ-ఢిల్లీ, రూర్కెలా, గౌహతి, ముంబై, మద్రాస్‌కి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు రూ.కోటి పైగా పారితోషికాలతో ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలను దక్కించుకున్నారు. 
 
వీరిలో ఐఐటీ-ఢిల్లీకి చెందిన కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి టెక్ దిగ్గజం మైకోసాఫ్ట్ రూ.1.4 కోట్ల ఆఫర్ చేసింది. ప్రాంగణ నియామకాల్లో ఇప్పటివరకు ఏ ఐఐటీ విద్యార్థి కూడా ఇంత భారీ ప్యాకేజీ పొందలేదు. ఆ తర్వాత ఐఐటీ మద్రాస్ విద్యార్థి కూడా రూ.1.39 కోట్లు మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసింది. కోటికి పైగా వేతనంతో ఉద్యోగాలు పొందిన వారిలో ఐఐటీ ఢిల్లీ నుంచి నలుగురు, ముంబై నుంచి ముగ్గురు, మద్రాస్‌ నుంచి ఒకరు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

హరి హర వీరమల్లు సినిమా పై తప్పుడు ప్రచారం - పవన్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు

Nabha: నేచర్ కి రుణపడి ఉంటానని ఎమోషనల్ గా పోస్ట్ చేసిన నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments