Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఐసీఎస్ఈ టెన్త్ ఫలితాలు - సాయంత్రం 5 గంటలకు

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (11:52 IST)
నేడు ఐసీఎస్ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలుక ఈ ఫలితాలను వెల్లడించనున్నారు. మొదటి, రెండు సెమిస్టర్ల మార్కులకు తుది స్కోరులో సమాన వెయిటేజి ఇచ్చినట్టు ఐసీఎస్ఈ బోర్డు కార్యదర్శి గెర్రి ఆరథూన్ వెల్లడించారు. 
 
తుది ఫలితాల గణనలో ప్రతి సబ్జెక్టుకు ప్రాజెక్టు (అంతర్గత అంచనా) మార్కులు కలిపినట్లు వెల్లడించారు. సెమిస్టర్లకు హాజరుకాని విద్యార్థులను గైర్హాజరుగా పేర్కొంటూ వారి ఫలితాలు ప్రకటించబోమన్నారు. 
 
ఫలితాలు ఐసీఎస్‌ఈ పోర్టల్‌ ‘కెరీర్స్‌’లో అందుబాటులో ఉంటాయి. బోర్డు చరిత్రలో మొదటిసారిగా ఒకే విద్యా సంవత్సరం సీఐఎస్‌సీఈ రెండు పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments