ఐబీపీఎస్ పీవో ఫలితాలను వెల్లడి... త్వరలో ఇంటర్వ్యూలు

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (14:23 IST)
ఐబీపీఎస్ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంటర్వ్యూలను త్వరలోనే నిర్వహించనున్నారు. ఈ ఫలితాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) ఈ నెల 5వ తేదీన బుధవారం విడుదల చేసింది. 
 
పీవో నియామక ప్రధాన పరీక్షను దేశ వ్యాప్తంగా గత యేడాది నవంబరు నెల 26వ తేదీన నిర్వహించగా, తాజాగా ఈ ఫలితాలను వెల్లడించారు. అయితే, ఈ ఫలితాలను ఈ నెల 16వ తేదీ తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపింది. 
 
పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారికి వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్, మొబైల్ నంబరు, పాస్‌వర్డ్ నమోదు చేసి ఫలితాలను చూడొచ్చు. మెయిన్స్‌‍లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన కాల్ లెటర్స్ ఈ నెల లేదా వచ్చే నెలలో వచ్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments