1557 క్లర్క్ పోస్టుల భర్తీ.. డెడ్‌లైన్ సెప్టెంబర్ 23.. లాస్ట్ డేట్ వరకు..?

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (16:30 IST)
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (ఐబీపీఎస్) ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1557 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు డెడ్‌లైన్ 2020 సెప్టెంబర్ 23న ముగుస్తుంది. మొత్తం 1557 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఖాళీలున్నాయి. డిగ్రీ పాసైనవారెవరైనా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.  
 
అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు పాస్ ఫోటో, సంతకం, ఎడమ చేతి బొటనవేలి ముద్ర స్కాన్ చేయాలి. వీటితో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్, ఆన్‌లైన్ పేమెంట్ చేయడానికి కావాల్సిన వివరాలన్నీ సిద్ధం చేసుకోవాలి. యాక్టీవ్‌లో ఉన్న ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఉండాలి. ఆ తర్వాత అభ్యర్థులు ఐబీపీఎస్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో హోమ్ పేజీలోనే రిజిస్ట్రేషన్ చేసుకుని.. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ గుర్తుంచుకోవాలి. 
 
దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి. దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 23 వరకు అవకాశముంది. అయితే అభ్యర్థులు లాస్ట్ డేట్ వరకు వేచి చూడకుండా ముందే అప్లై చేస్తే సాంకేతిక సమస్యలు ఉండవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments