ఏపీ సర్కారు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (21:40 IST)
ఏపీ సర్కారు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. 81 పోస్టుల భర్తీకి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులు అయిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో జనవరి 1 నుంచి 21 అర్ధరాత్రి వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఇందులో భాగంగా మార్చి 17న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. గ్రూప్‌-1లో డిప్యూటీ కలెక్టర్‌-9, డీఎస్పీ-26 పోస్టులు ఉన్నాయి.
 
అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 897 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా జనవరి 10గా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు డిగ్రీ ఆపైన అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: పెద్ది ఐటెం సాంగ్ కోసం ఇంత రచ్చ చేయాలా !

Teja Sajja: వాలా Ⅱ వంటివి తెలుగులో మరిన్ని కావాలి : హీరో తేజ సజ్జా

Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:

Salman khan: సల్మాన్ ఖాన్, నయనతార యాక్షన్ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం

గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం అదే నచ్చింది : రఘు కుంచె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments