Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్: సమస్యల పరిష్కారం కోసం బారులు తీరిన బాధితులు

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (19:22 IST)
కర్టెసి-ట్విట్టర్
ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచే తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 6 పథకాలలో ఇప్పటికే రెండు పథకాలను పట్టాలు ఎక్కించేసారు. మిగిలినవి కూడా నిర్ణీత గడువు 100 రోజులకు మునుపే అమలుచేయాలని కృతనిశ్చయంతో వున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ నిర్వహించారు.
 
రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని తెలిసి అక్కడికి వందల సంఖ్యలో బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం బారులు తీరారు. అందరి సమస్యలను పరిష్కారిస్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments