Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్: సమస్యల పరిష్కారం కోసం బారులు తీరిన బాధితులు

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (19:22 IST)
కర్టెసి-ట్విట్టర్
ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచే తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 6 పథకాలలో ఇప్పటికే రెండు పథకాలను పట్టాలు ఎక్కించేసారు. మిగిలినవి కూడా నిర్ణీత గడువు 100 రోజులకు మునుపే అమలుచేయాలని కృతనిశ్చయంతో వున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ నిర్వహించారు.
 
రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని తెలిసి అక్కడికి వందల సంఖ్యలో బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం బారులు తీరారు. అందరి సమస్యలను పరిష్కారిస్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments