ఏపీ ఈసెట్ ఫలితాలు వెల్లడి - 92.36 శాతం ఉత్తీర్ణత

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (16:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఈసెట్) పరీక్షా ఫలితాలను బుధవారం వెల్లడించారు. ఈ ఫలితాల్లో 92.36 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తెలిపారు. ఈ పరీక్షల్లో సరాసరి 92.36 శాతం మంది ఉత్తీర్ణులైనట్టు పేర్కొన్నారు. 
 
ఈ ఫలితాలను cets.apsche.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో చూడొచ్చని పేర్కొన్నారు. ఏపీ ఈసెట్‌ స్కోరు కార్డును ఈ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిర్ధేశిత విండోలో రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టిక్కెట్ నంబరు వివరాలను పొందుపరి, తమ స్కోరు కార్డును డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments