Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 499 వైద్యుల నియామకాలు..

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (14:02 IST)
ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, టీచింగ్ హాస్పిటల్స్‌లో ప్రభుత్వం సేవలను మరింత మెరుగు పర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు 499 మంది వైద్యుల నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. 
 
ఈ ఉద్యోగాల భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో నోటిఫికేషన్లను విడుదల చేశారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీలు, ఇతర వివరాలు జిల్లాల వారీగా వేర్వేరుగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆయా జిల్లాల వెబ్ సైట్లలో ఆ వివరాలను చూసుకోవచ్చు.
 
కాగా.. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆయా ఆస్పత్రుల్లో వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. అయితే పట్టణాల్లోని వివిధ కాలనీల ప్రజలు ఆరోగ్య సమస్యలు తెలెత్తినప్పుడు బోధనాస్పత్రుల వరకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
 
వీరికి వైద్య సేవలు మరింత చేరువ చేసే క్రమంలో ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి వివిధ పట్టణాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను ప్రవేశపెట్టనుంది. దీంతో 560 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టరు, స్టాఫ్‌నర్సు, ఏఎన్‌ఎంల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసమే 499 వైద్య నియామకాలను చేపట్టనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం