Webdunia - Bharat's app for daily news and videos

Install App

యమహా ఎంటీ-09 బైక్ వచ్చేస్తోంది

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (17:56 IST)
యమహా మోటర్ వెహికల్ సంస్థ భారతీయ మార్కెట్‌లోకి సరికొత్త ఎంటీ-09 బైక్‌ని గురువారం విడుదల చేసింది. ఈ మోడల్ ధర రూ.10.55 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌, ఢిల్లీ). పాత మోడల్‌తో పోల్చితే దీని ధర రూ.16,000 ఎక్కువగా ఉంది. యమహా కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. త్వరలోనే డెలివరీ మొదలుపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. 
 
847 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇన్‌లైన్‌ త్రీ సిలిండర్‌ ఇంజన్‌‌ని కలిగిన ఈ బైక్‌లో 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌, ట్విన్‌పాడ్‌ ఎల్‌ఈడీ లాంప్స్ వంటి సదుపాయాలను అమర్చారు. బైక్ డిజైన్ మాత్రం ఇంతకు ముందు ఉన్నట్లుగానే ఉంటుందని, అయితే సరికొత్త రంగుల్లో ఇది లభిస్తుందని కంపెనీ తెలిపింది. బైక్ బరువు సుమారు 193 కిలోలు ఉండగా, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 14 లీటర్లు ఉండడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments