విశాఖపట్నం- విజయవాడలకు కొత్త విమాన సేవలు... ఆదివారాల్లో?

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (15:49 IST)
విశాఖపట్నం- విజయవాడలను కలుపుతూ రెండు అదనపు విమానాలు త్వరలో ప్రారంభమవుతాయి. ఆదివారాల్లో ఈ సేవలు వుంటాయి. ఆదివారం నుంచి ఇండిగో-ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లచే నిర్వహించబడుతున్న ఈ కొత్త సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. 
 
ఇండిగో విమానం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 7:15 గంటలకు బయలుదేరి రాత్రి 8:20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి తిరుగు ప్రయాణంలో ఉదయం 8:45 గంటలకు బయలుదేరి 9:50 గంటలకు విజయవాడ చేరుకోవాల్సి ఉంది. 
 
కాగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం విశాఖపట్నంలో ఉదయం 9:35 గంటలకు బయలుదేరి 10:35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 7:55 గంటలకు విజయవాడ బయలుదేరి రాత్రి 9:00 గంటలకు తిరిగి విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ సర్వీసులతో విజయవాడ-విశాఖపట్నం మధ్య విమాన సర్వీసుల సంఖ్య 3కి పెరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments