Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నం- విజయవాడలకు కొత్త విమాన సేవలు... ఆదివారాల్లో?

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (15:49 IST)
విశాఖపట్నం- విజయవాడలను కలుపుతూ రెండు అదనపు విమానాలు త్వరలో ప్రారంభమవుతాయి. ఆదివారాల్లో ఈ సేవలు వుంటాయి. ఆదివారం నుంచి ఇండిగో-ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లచే నిర్వహించబడుతున్న ఈ కొత్త సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. 
 
ఇండిగో విమానం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 7:15 గంటలకు బయలుదేరి రాత్రి 8:20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి తిరుగు ప్రయాణంలో ఉదయం 8:45 గంటలకు బయలుదేరి 9:50 గంటలకు విజయవాడ చేరుకోవాల్సి ఉంది. 
 
కాగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం విశాఖపట్నంలో ఉదయం 9:35 గంటలకు బయలుదేరి 10:35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 7:55 గంటలకు విజయవాడ బయలుదేరి రాత్రి 9:00 గంటలకు తిరిగి విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ సర్వీసులతో విజయవాడ-విశాఖపట్నం మధ్య విమాన సర్వీసుల సంఖ్య 3కి పెరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments