Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను అరెస్టు చేయనని మాట ఇవ్వండి... అప్పుడు భారత్‌లో అడుగు పెడతా... మాల్యా

Webdunia
సోమవారం, 16 మే 2016 (12:28 IST)
బ్యాంకులకు బకాయిల విషయంలో తానిచ్చిన మాటకు కట్టుబడి ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పేర్కొన్నారు. గత రెండు నెలలుగా మాల్యాను లండన్‌ నుంచి భారత్ రప్పించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పట్టుదలతో ఉంది. అయితే యూబీఎల్ చైర్మన్ మాల్యాకు బోర్టు, వ్యూహాత్మక భాగస్వామి హైనెకెన్ మద్దతు కొనసాగుతోంది. 
 
యునైచెడ్ బ్రెవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) బోర్డు మీటింగ్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్ నుంచి మాట్లాడిన మాల్యా.. భారత్‌కు తిరిగొచ్చేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని.. అయితే తగిన భద్రత, స్వేచ్ఛ కల్పిస్తే దేశానికి వచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపారు. 
 
భద్రత, స్వేచ్ఛ కల్పిస్తే భారత్‌కు వచ్చేందుకు మాల్యా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారని ఇండిపెండెంట్ బోర్డ్ మెంబర్ కిరణ్ మజుందార్-షా వెల్లడించారు. బ్యాంకుల కన్సార్టియం మెయిన్ లీడర్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బకాయిల చెల్లింపు విషయమై తాను కొత్త ప్రతిపాదన చేశానని, దీనిపై సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బకాయిలు సాధ్యమైనంత త్వరలో చెల్లించేందుకు కూడా మాల్యా సుముఖత వ్యక్తం చేసినట్లు కిరణ్ మంజుదార్ షా తెలిపారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments