Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోస్ట్ వాంటెండ్ ఆర్థిక నేరగాడిగా విజయ్ మాల్యా

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (16:47 IST)
కింగ్ ఫిషర్ అధినేత, బిలియనీర్ విజయ్ మాల్యా ఇపుడు మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాడిగా ముద్రవేసుకున్నాడు. మాల్యాపై దాఖలైన కేసులో ముంబై కోర్టు శనివారం అవినీతి నిరోధ‌క కోర్టు కొత్త చ‌ట్టం ప్ర‌కారం రుణాల ఎగ‌వేత కేసులో తీర్పునిచ్చింది. ఈ తీర్పులో మాల్యాను మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాడుగా పేర్కొంది.
 
దేశంలో ఎస్బీఐతో పాటు.. మరికొన్ని బ్యాంకులకు కలిపి మొత్తం రూ.9 వేల కోట్లకు పైగా రుణాలు ఎగవేసిన విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయిన విషయం తెల్సిందే. అందువల్ల మాల్యాను మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేర‌గాడుగా ప్ర‌క‌టించాల‌ని కోర్టును ఈడీ కోరింది. 
 
భారీ ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డి విదేశాల‌కు వెళ్లే వారిని ప‌ట్టుకొచ్చేందుకు గ‌త ఏడాది ఆగ‌స్టులో ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాన్ని రూపొందించింది. ఆర్థిక నేరాల‌ను అడ్డుకోవాల‌న్న ఉద్దేశంతో ఆ చ‌ట్టాన్ని త‌యారు చేశారు. వంద కోట్ల క‌న్నా ఎక్కువ ఆర్థిక నేరానికి పాల్ప‌డి, ప‌రారీలో ఉన్న వ్య‌క్తిని మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేర‌గాడిగా ప్ర‌క‌టించాల‌ని ఫిజిటివ్ ఎక‌నామిక్ అఫెండ‌ర్స్ యాక్టు 2018 పేర్కొన్న‌ది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments