Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం కోర్టులో విజయ్ మాల్యాకు చుక్కెదురు.. కొత్తేమీ లేదుగా..

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (13:32 IST)
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి 40 మిలియన్ డాలర్లను తన పిల్లల పేరు మీదకు బదిలీ చేసిన కేసులో మాల్యాను దోషి తేలుస్తూ 2017 మేలో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 
 
అయితే ఆ తీర్పును సమీక్షించాలంటూ మాల్యా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై ఆగస్టు 27న విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది. సోమవారం ఈ తీర్పును వెలువరించింది. విజయ్ మాల్యా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
 
తమ తీర్పుపై పునఃసమీక్ష చేయడానికి మాల్యా వేసిన పిటిషన్‌లో కొత్త విషయాలు ఏమీ లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. 2017 మే 9న విజయ్ మాల్యాను దోషిగా తేలుస్తూ తీర్పు వెల్లడించింది. ఆ తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ మాల్యా మరోసారి కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments