Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం కోర్టులో విజయ్ మాల్యాకు చుక్కెదురు.. కొత్తేమీ లేదుగా..

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (13:32 IST)
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి 40 మిలియన్ డాలర్లను తన పిల్లల పేరు మీదకు బదిలీ చేసిన కేసులో మాల్యాను దోషి తేలుస్తూ 2017 మేలో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 
 
అయితే ఆ తీర్పును సమీక్షించాలంటూ మాల్యా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై ఆగస్టు 27న విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది. సోమవారం ఈ తీర్పును వెలువరించింది. విజయ్ మాల్యా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
 
తమ తీర్పుపై పునఃసమీక్ష చేయడానికి మాల్యా వేసిన పిటిషన్‌లో కొత్త విషయాలు ఏమీ లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. 2017 మే 9న విజయ్ మాల్యాను దోషిగా తేలుస్తూ తీర్పు వెల్లడించింది. ఆ తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ మాల్యా మరోసారి కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కవర్ పేజీలో అల్లు అర్జున్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments