Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ మాసం.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (13:41 IST)
తెలుగు రాష్ట్ర్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. సోమవారంతో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై రూ. 50 తగ్గింది. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తిచూపుతారు. 
 
దీనికితోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. తాజాగా తగ్గిన బంగారం ధరలతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభిస్తుంది. 
 
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాల్లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,400 వద్ద కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments