Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో స్థిరంగా చమురు ధరలు - తెలుగు రాష్ట్రాల్లో హెచ్చుతగ్గులు

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (12:36 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ చమురు ధరలు స్ధిరంగా ఉన్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ చమురు ధరలు పెంచుతారనే ప్రచారం జరిగింది. అయితే, కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ప్రభుత్వం రంగ చమురు కంపెనీలు ఈ పెట్రోల్ ధరల పెంపు జోలికి వెళ్లలేదు. ఫలితంగా గత కొన్ని రోజులుగా ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.95.41గా ఉండగా, డీజల్ ధర రూ.86.67గా వుంది. అలాగే, ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.109.98గా ఉండగా, లీటరు డీజల్ ధర రూ.94.14గా ఉంది. అలాగే, కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.104.67గాను, డీజల్ ధర రూ.89.79గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.101.40గాను డీజల్ ధర రూ.91.43గా ఉంది. 
 
ఇకపోతే, హైదరాబాద్ నగరంలో పెట్రోల్ లీటరు ధర రూ.108.20గాను, డీజల్ ధర రూయ.94.62గా, విజయవాడలో పెట్రోల్ లీటరు ధర రూ.110.91, డీజల్ ధర రూ.96.38గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments