Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసగా మూడో రోజూ పెరిగిన పెట్రోల్ - డీజల్ ధరలు

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (10:50 IST)
దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి. వరుసగా మూడో రోజూ పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. ఫలితంగా ఈ ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. శనివారం లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్‌పై 33 పైసలు పెంచాయి. 
 
మూడు వారాల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.106.25కి చేరింది. ఇక డీజిల్ రేటు ధర రూ.98.72గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.14గా ఉండగా.. డీజిల్ ధర రూ.90.47గా ఉంది. 
 
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.80గా ఉంది. డీజిల్ రేటు 95.02గా ఉంది. ఇక ముంబైలో పెట్రోల్ ధర రూ.107.95కు, లీటర్ డీజిల్ ధర రూ.98.16కు చేరింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.102.77, డీజిల్ రూ.93.57కు లభిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments