Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసగా మూడో రోజూ పెరిగిన పెట్రోల్ - డీజల్ ధరలు

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (10:50 IST)
దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి. వరుసగా మూడో రోజూ పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. ఫలితంగా ఈ ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. శనివారం లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్‌పై 33 పైసలు పెంచాయి. 
 
మూడు వారాల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.106.25కి చేరింది. ఇక డీజిల్ రేటు ధర రూ.98.72గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.14గా ఉండగా.. డీజిల్ ధర రూ.90.47గా ఉంది. 
 
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.80గా ఉంది. డీజిల్ రేటు 95.02గా ఉంది. ఇక ముంబైలో పెట్రోల్ ధర రూ.107.95కు, లీటర్ డీజిల్ ధర రూ.98.16కు చేరింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.102.77, డీజిల్ రూ.93.57కు లభిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments