Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగపూట పెట్రో మంట : భారీగా వడ్డిస్తున్న కంపెనీలు

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (09:31 IST)
పెట్రోల్, డీజల్ ధరల వడ్డనలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏమాత్రం దయాదాక్షిణ్యం చూపించడం లేదు. ఈ ధరలను ఇష్టానుసారంగా పెంచేశాయి. పండగ పూట కూడా ఈ బాదుడు తప్పలేదు. గురువారం కూడా పెట్రోల్, డీజల్ ధరలు పెంచాయి. 
 
ఈ పెంపు భారం లీట‌ర్ పెట్రోల్‌పై 37 పైస‌లు, డీజిల్‌పై 38 పైస‌లుగా ఉంది. దీంతో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర రూ.109.37 కాగా, డీజిల్ ధ‌ర రూ.102.42గా ఉంది. పెట్రోల్ ధ‌ర‌లు అమాంతం పెరిగిపోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఆందోళ‌న‌ చెందుతున్నారు. 
 
ఈ నెల 12, 13 తేదీల్లో పెట్రోల్ ధ‌ర‌లు పెంచ‌లేదు. అంత‌కు ముందు వారం రోజుల పాటు వ‌రుస‌గా పెట్రోల్ ధ‌ర పెరిగాయి. మ‌ళ్లీ ఇప్పుడు రెండు రోజుల నుంచి పెట్రోల్ ధ‌ర‌లు వాహ‌నదారుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి. బుధవారం ముంబైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.110గా ఉన్న‌ది. అన్ని రాష్ట్రాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100పైనే ఉన్న‌ది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments