Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగపూట పెట్రో మంట : భారీగా వడ్డిస్తున్న కంపెనీలు

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (09:31 IST)
పెట్రోల్, డీజల్ ధరల వడ్డనలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏమాత్రం దయాదాక్షిణ్యం చూపించడం లేదు. ఈ ధరలను ఇష్టానుసారంగా పెంచేశాయి. పండగ పూట కూడా ఈ బాదుడు తప్పలేదు. గురువారం కూడా పెట్రోల్, డీజల్ ధరలు పెంచాయి. 
 
ఈ పెంపు భారం లీట‌ర్ పెట్రోల్‌పై 37 పైస‌లు, డీజిల్‌పై 38 పైస‌లుగా ఉంది. దీంతో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర రూ.109.37 కాగా, డీజిల్ ధ‌ర రూ.102.42గా ఉంది. పెట్రోల్ ధ‌ర‌లు అమాంతం పెరిగిపోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఆందోళ‌న‌ చెందుతున్నారు. 
 
ఈ నెల 12, 13 తేదీల్లో పెట్రోల్ ధ‌ర‌లు పెంచ‌లేదు. అంత‌కు ముందు వారం రోజుల పాటు వ‌రుస‌గా పెట్రోల్ ధ‌ర పెరిగాయి. మ‌ళ్లీ ఇప్పుడు రెండు రోజుల నుంచి పెట్రోల్ ధ‌ర‌లు వాహ‌నదారుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి. బుధవారం ముంబైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.110గా ఉన్న‌ది. అన్ని రాష్ట్రాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100పైనే ఉన్న‌ది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments