Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగపూట పెట్రో మంట : భారీగా వడ్డిస్తున్న కంపెనీలు

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (09:31 IST)
పెట్రోల్, డీజల్ ధరల వడ్డనలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏమాత్రం దయాదాక్షిణ్యం చూపించడం లేదు. ఈ ధరలను ఇష్టానుసారంగా పెంచేశాయి. పండగ పూట కూడా ఈ బాదుడు తప్పలేదు. గురువారం కూడా పెట్రోల్, డీజల్ ధరలు పెంచాయి. 
 
ఈ పెంపు భారం లీట‌ర్ పెట్రోల్‌పై 37 పైస‌లు, డీజిల్‌పై 38 పైస‌లుగా ఉంది. దీంతో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర రూ.109.37 కాగా, డీజిల్ ధ‌ర రూ.102.42గా ఉంది. పెట్రోల్ ధ‌ర‌లు అమాంతం పెరిగిపోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఆందోళ‌న‌ చెందుతున్నారు. 
 
ఈ నెల 12, 13 తేదీల్లో పెట్రోల్ ధ‌ర‌లు పెంచ‌లేదు. అంత‌కు ముందు వారం రోజుల పాటు వ‌రుస‌గా పెట్రోల్ ధ‌ర పెరిగాయి. మ‌ళ్లీ ఇప్పుడు రెండు రోజుల నుంచి పెట్రోల్ ధ‌ర‌లు వాహ‌నదారుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి. బుధవారం ముంబైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.110గా ఉన్న‌ది. అన్ని రాష్ట్రాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100పైనే ఉన్న‌ది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments