Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరో రోజు తగ్గిన డీజిల్ ధర

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (09:35 IST)
దేశంలో మరోమారు డీజిల్ ధరలు తగ్గాయి. తాజాగా రాయితీతో ఇచ్చే సబ్సీడీ గ్యాస్ బండపై రూ.25 పెంచిన చమురు కంపెనీలు డీజిల్‌ రేటును మరోసారి తగ్గించాయి. వరుసగా మూడో రోజు లీటర్‌ డీజిల్‌పై 25 పైసల మేర కోత విధించాయి. అయితే పెట్రోల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. 
 
దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర 20 పైసలు తగ్గి.. రూ.89.27గా ఉండగా, పెట్రోల్‌ ధర రూ.101.84గా ఉంది. అదేవిధంగా ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107.83, డీజిల్‌ రూ.96.84కు చేరింది. 
 
ఇక చెన్నైలో పెట్రోల్‌ రూ.99.47, డీజిల్‌ 93.84, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.102.08, డీజిల్‌ రూ.92.52గా ఉన్నది. హైదరాబాద్‌లో కూడా లీటర్‌ డీటిల్‌పై 20 పైసలు తగ్గింది. దీంతో డీజిల్‌ ధర రూ.97.33గా ఉండగా, పెట్రోల్‌ 105.83గా ఉన్నది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments