Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు, ఎంత పెరిగిందంటే?

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (14:17 IST)
గత వారంలో తగ్గిన బంగారం ధర కాస్త పుంజుకుంది. నాలుగు రోజుల క్రితం దాదాపుగా 5 శాతం తగ్గిన బంగారం ఈ రోజు రూ. 500 మేర పెరిగింది. 
 
మార్కెట్లో బంగారం కొనుగోళ్లు ఆశాజనకంగా వుండటంతో ఈ మేరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ.41,901గా ఉండగా వెండి ధర రూ.950 మేరకు పెరిగి రూ.45,350కి చేరుకుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments