Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి పెరిగిన బంగారం ధర - రూ.250 పెరుగుదల

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (18:17 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్‌తో పాటు.. బంగారం, వెండి ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేసే నాథుడే కనిపించడం లేదు. శుక్రవారం కూడా బంగారం ధర పెరిగింది. 
 
తాజాగా ఈరోజు కూడా బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.250 పెరిగి రూ.45,150కి చేరింది.
 
అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.270 పెరిగి రూ.49,260కి చేరింది. ఇక బంగారంతో పాటుగా వెండి ధ‌ర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధ‌ర రూ.600 పెరిగి రూ.74,500కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PRABHAS :భీమవరంకు రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారా?

కళాకారులకు సేవ - జంథ్యాలపై బుక్ - విజయ నిర్మల బయోపిక్ చేయబోతున్నా: డా. నరేష్ వికె

రానా దగ్గుబాటి సమర్పణలో ప్రేమంటే ఏమిటో చెప్పదలిచిన సుమ కనకాల

NTR: ఎన్టీఆర్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి.. భారతరత్నతో సత్కరించాలి

బాలీవుడ్‌కు బైబై చెప్పనున్న కీర్తి సురేష్... ఆ కొత్త ఛాన్స్ కలిసొస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments