Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో బంగారం ధరలు తగ్గుదలకు బ్రేక్..

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (09:37 IST)
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఈ విధంగా ఈ ధరల్లో తగ్గుదల కనిపించడం ఇది వరుసగా మూడు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన ఈ ధరలు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశ వ్యాప్తంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650కి చేరుకుది. అలాగే, 24 క్యారెట్ల పసిడి రేట్ రూ.50,980గా కొనసాగుతోంది. 
 
ఆదివారం ఈ ధర మరింత పెరిగింది. 22 క్యారెట్లపై రూ.250కి పెరగగా, 24 క్యారెట్లపై రూ.270 మేరకు పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే మాత్రం దేశంలో కిలో వెండి ధర రూ.200 మేరకు పెరిగి రూ.52,000గా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే, 
 
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890.
 
న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050గా వుంది. 
 
కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,220, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,510. 
 
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890గా ఉంది.
 
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650, 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,890గా ఉంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments