Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (11:13 IST)
మహిళలకు బ్యాడ్ న్యూస్. దేశంలో మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగాయి. గురువారం బులియన్ మార్కెట్ ప్రకారం వీటి రేట్లలో తగ్గుదల కనిపించగా, శుక్రవారం మాత్రం ధరలు పెరిగాయి. ఆ ప్రకారంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో రూ.160 పెరుగదల కనిపించింది. 
 
దీంతో ఇది రూ.51760కు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలో రూ.150 పెరుగదలతో రూ.47450కు చేరుకుకుంది. అలాగే, వెండి ధరల్లో కూడా మార్పు ఉంది. కిలో వెండి రూ.600 మేరకు పెరిగి రూ.72900కు చేరింది. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గత నెలలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఇవి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments