Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (11:13 IST)
మహిళలకు బ్యాడ్ న్యూస్. దేశంలో మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగాయి. గురువారం బులియన్ మార్కెట్ ప్రకారం వీటి రేట్లలో తగ్గుదల కనిపించగా, శుక్రవారం మాత్రం ధరలు పెరిగాయి. ఆ ప్రకారంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో రూ.160 పెరుగదల కనిపించింది. 
 
దీంతో ఇది రూ.51760కు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలో రూ.150 పెరుగదలతో రూ.47450కు చేరుకుకుంది. అలాగే, వెండి ధరల్లో కూడా మార్పు ఉంది. కిలో వెండి రూ.600 మేరకు పెరిగి రూ.72900కు చేరింది. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గత నెలలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఇవి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments