Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ‘సీజన్‌ ఆఫ్‌ జాయ్‌’లో మొదట డబ్బు పొందండి, ఆ తరువాత స్పార్‌ వద్ద కొనుగోలు చేయండి

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (20:01 IST)
ముఖ్యమైన 2020వ సంవత్సర ముగింపునకు మనం చేరుకున్నాం. చివరకు ఇది కొనుగోలుదారులకు ‘సీజన్‌ ఆఫ్‌ జాయ్‌’గా మారబోతుంది. స్పార్‌ హైపర్‌మార్కెట్‌ తమ వార్షిక సీజన్‌ ఆఫ్‌ జాయ్‌ను వరుసగా నాలుగవ సంవత్సరం చేయబోతుంది. ఈ సీజన్‌ ఆఫ్‌ జాయ్‌లో విస్తృతశ్రేణి చేపలు, మాంసం అందుబాటులో ఉంటుంది.
 
వీటిలో టర్కీ, కుందేలు, క్విల్‌, అట్లాంటిక్‌ సాల్మన్‌ వంటివి క్రిస్మస్‌ వేడుకల కోసం అందుబాటులో ఉంచితే, హార్వెస్ట్‌ ఫెస్టివల్‌లో భాగంగా దేశంలో వివిధ ప్రాంతాలలో పండించిన వరి రకాలను అందుబాటులో ఉంచారు. ఈ ఫెస్ట్‌ ఇప్పుడు మరింత పెద్దగాను, ఉత్తమంగా మారడంతో పాటుగా 10 స్పెషాలిటీ మినీ ఫెస్టివల్స్‌ సైతం దీనిలో భాగంగా జరుగుతున్నాయి. ఎగ్‌ ఫెస్టివల్‌లో భాగంగా 20 రకాల దేశీయ గుడ్లు, క్విల్‌ ఎగ్స్‌, డబుల్‌యోక్‌ ఎగ్స్‌ వంటివి అందుబాటులో ఉంచారు.
 
దీనిలోనే ఉత్సాహపూరితమైన వింటర్‌ ఫెస్ట్‌ సైతం అందుబాటులో ఉంటుంది. దీనిలో దుప్పట్లు, వార్మర్స్‌, అప్పెరల్స్‌, థర్మల్‌‌వేర్‌ సైతం అందుబాటులో ఉంది. అంతేనా... షాప్‌లోకి ప్రవేశించే ముందు అందుబాటులో ఉండే మనీ పాట్‌ నుంచి డబ్బు తీసుకుని షాప్‌లో కొనుగోలు చేయవచ్చు. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. ఈ సీజన్‌ ఆఫ్‌ జాయ్‌ ఫెస్ట్‌ హైదరాబాద్‌లోని స్పార్‌ హైపర్‌ మార్కెట్‌లలో జనవరి 15వ తేదీ వరకూ జరుగనుంది.
 
ఈ నాల్గవ వార్షిక సీజన్‌ గురించి విపిన్‌ భండారీ- ఎమ్‌డీ అండ్‌ సీఈవో- స్పార్‌ హైపర్‌ మార్కెట్‌ మాట్లాడుతూ, ‘‘ఈ కోవిడ్‌ సంక్షోభ కాలంలో, మా స్టోర్లు అన్నింటి వద్దా భద్రత, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం. ఈ సంవత్సరం కార్నివాల్‌ను మరింతపెద్దగా, మరింత ప్రత్యేకంగా మలిచాం..’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments