Webdunia - Bharat's app for daily news and videos

Install App

తత్కాల్ టిక్కెట్లతో భారీగా సొమ్ము చేసుకుంటున్న రైల్వే శాఖ

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (11:05 IST)
తత్కాల్ టిక్కెట్ల అమ్మకం ద్వారా రైల్వే శాఖ భారీగా సొమ్ము చేసుకుంటుంది. తత్కాల్ పేరుతో టిక్కెట్ ధరకు దాదాపు 90 శాతం మేరకు అదనంగా చెల్లిస్తుంది. రెగ్యులర్ టికెట్ ప్రాథమిక ధరపై కనీసం 30 శాతం అదనపు మొత్తాన్ని తత్కాల్ టికెట్లకు వసూలు చేస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది. 
 
ఈ మొత్తం అనేక రైళ్లలో 80, 90 శాతం వరకు పెరుగుతోంది. సికింద్రాబాద్ - తెనాలి థర్డ్ ఏసీ ప్రాథమిక ఛార్జి రూ.610 అయితే 30 శాతం అదనంతో రూ.800.. రిజర్వేషన్, సూపర్ ఫాస్ట్ ఛార్జీలతో రూ.900 లోపే ఉండాలి. కానీ రూ.1,150 మేరకు వసూలు చేస్తుంది.
 
అదేవిధంగా స్లీపర్ క్లాస్‌లో రూ.100 - రూ.200, థర్డ్ ఏసీలో రూ.300- రూ.400, సెకండ్ ఏసీలో రూ.400-500 అదనంగా వసూలు చేస్తోంది. 200 నుంచి 400 కి.మీ. దూరం వరకు ప్రయాణించేవారిపై ఈ భారం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. రైల్వేశాఖ ఏసీ తరగతులకు కనీస దూరంగా 500 కి.మీ. పరిగణనలోకి తీసుకోవడమే దీనికి కారణం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments