Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమిషానికి 137 బిర్యానీలు.. స్విగ్గీ జాబితాలో బిర్యానీకి 7వ స్థానం

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (12:06 IST)
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, భారతీయులు ప్రతి సంవత్సరం అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల జాబితాను విడుదల చేసింది. ఈ విధంగా ఈ ఏడాదికి సంబంధించిన జాబితాను స్విగ్గీ విడుదల చేసింది. 
 
భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసి తినే ఆహారం బిర్యానీ అని ఈ జాబితాలో వెల్లడి అయ్యింది. స్విగ్గీ జాబితాలో బిర్యానీ వరుసగా 7వ సంవత్సరం అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా నిమిషానికి 137 బిర్యానీలు (సెకనుకు 2.28 బిర్యానీలు) ఆర్డర్ చేయబడతాయని స్విగ్గీ నివేదించింది.
 
ఎక్కువగా ఆర్డర్ చేసిన వంటకాల జాబితాలో చికెన్ బిర్యానీ తర్వాత మసాలా దోసె, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరి చికెన్ వంటివి నిలిచాయి. దీన్నిబట్టి చూస్తే భారతీయుల్లో బిర్యానీకి ఆదరణ తగ్గలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments