Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమిషానికి 137 బిర్యానీలు.. స్విగ్గీ జాబితాలో బిర్యానీకి 7వ స్థానం

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (12:06 IST)
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, భారతీయులు ప్రతి సంవత్సరం అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల జాబితాను విడుదల చేసింది. ఈ విధంగా ఈ ఏడాదికి సంబంధించిన జాబితాను స్విగ్గీ విడుదల చేసింది. 
 
భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసి తినే ఆహారం బిర్యానీ అని ఈ జాబితాలో వెల్లడి అయ్యింది. స్విగ్గీ జాబితాలో బిర్యానీ వరుసగా 7వ సంవత్సరం అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా నిమిషానికి 137 బిర్యానీలు (సెకనుకు 2.28 బిర్యానీలు) ఆర్డర్ చేయబడతాయని స్విగ్గీ నివేదించింది.
 
ఎక్కువగా ఆర్డర్ చేసిన వంటకాల జాబితాలో చికెన్ బిర్యానీ తర్వాత మసాలా దోసె, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరి చికెన్ వంటివి నిలిచాయి. దీన్నిబట్టి చూస్తే భారతీయుల్లో బిర్యానీకి ఆదరణ తగ్గలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments