Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా- 3బోగీలతో ప్రత్యేక రైలు.. ఎవరి కోసమంటే?

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (12:59 IST)
కరోనా' వైరస్‌ నివారణ పనుల్లో వైద్యులు, నర్సులు, పోలీసులు, రైల్వే భద్రతా పోలీసులు సహా మొత్తం 16 శాఖల సిబ్బంది పాల్గొంటున్నారు. వీరి సౌకర్యార్ధం అరక్కోణం నుంచి జోలార్‌పేట వరకు బుధవారం నుంచి 3 బోగీలతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. అరక్కోణం నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరే రైలు 9 గంటకు జోలార్‌పేట చేరుకుంటుంది. 
 
అలాగే, సాయంత్రం 6 గంటలకు జోలార్‌పేట నుంచి బయల్దేరి రాత్రి 9 గంటలకు అరక్కోణం చేరుకుంటుంది. ఈ రైలు షోలింగర్‌, వాలాజా, కాట్పాడి, గుడియాత్తం, అంబూరు స్టేషన్లలో ఆగుతుందని, రైల్వే అధికారులు మంజూరు చేసిన పాస్‌లు పొందిన వారు ఈ రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చని దక్షిణ రైల్వే తెలియజేసింది.
 
తమిళనాడులో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర సర్కారు వెల్లడించింది. కొవిడ్‌ 19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 30వరకు పొడిగిస్తున్నట్టు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్‌, ఒడిశా, మహారాష్ట్ర, బెంగాల్‌ లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించగా.. ఈ జాబితాలో తాజాగా తమిళనాడు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments