Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు 100 రూపాయలు ఆదా చేస్తే కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే?

సెల్వి
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (12:32 IST)
రోజుకు కేవలం 100 రూపాయలతో కూడా పొదుపును ప్రారంభించి కోట్లు సంపాదించవచ్చు. ఎలాగంటే.. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ప్రతిరోజూ కేవలం రూ.100 పెట్టుబడి చేయడం ద్వారా కోటీశ్వరులు కావచ్చు.
 
ఈ క్రమంలో రోజూ రూ. 100.. అంటే అది నెలకు రూ. 3000 అవుతుంది. ఇప్పుడు మీరు రూ. 3000ని మ్యూచువల్ ఫండ్ సిప్‌లో పెట్టుబడిగా పెడితే అది 30 సంవత్సరాల పాటు అదే మొత్తంలో పెట్టుబడి చేస్తే 30 సంవత్సరాలలో ఆ పెట్టుబడి మొత్తం రూ.10,80,000 అవుతుంది. 
 
సిప్ విధానంలో మీకు సాధారణంగా రిటర్న్స్ 12 నుంచి 19 శాతం వరకు లభిస్తాయి. ఈ నేపథ్యంలో మీరు 12శాతం రాబడిని పొందినట్లయితే, 30 సంవత్సరాల తర్వాత చేతికి వచ్చే మొత్తం రూ.1,05,89,741 అవుతుంది. వడ్డీ రూపంలోనే రూ.95,09,741 వస్తుంది.
 
ఒక వేళ మీకు 15 శాతం చొప్పున రిటర్న్స్ వస్తే మీకు వచ్చే మొత్తం రూ. 2,10,29,462 అవుతుంది. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ డబ్బును అనేక రెట్లు పెంచుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ చంపగలదు, అతి ప్రేమ భయానకంగా ఉంటుంది.. శారీ టీజర్ లో చెప్పిన రామ్ గోపాల్ వర్మ

ఔట్ డోర్, ఇంట్లో జానీ మాస్టర్ నాపై లైంగిక దాడి చేశాడు.. యువతి

పుష్ప 2 నుంచి ఆసక్తికర పాయింట్ లీక్ - కేరళీయులకు ఓనమ్ శుభాకాంక్షలు అల్లు అర్జున్

చారిత్రక నేపథ్య కథతో కార్తీ 29 సినిమా ప్రకటన - 2025లో రిలీజ్ కు ప్లాన్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments