Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిన వెండి దిగుమతి 600 శాతం.. వివరాలేంటి?

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (11:14 IST)
2023 కంటే ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు వెండి దిగుమతి 600 శాతం పెరిగాయి. మునుముందు వెండి దిగుమతుల వృద్ధి మధ్యస్తంగా ఉంటుందని అంచనా. సెప్టెంబర్ చివరి నాటికి వెండి దిగుమతులు 6390 టన్నులుగా ఉన్నాయి.
 
గత ఏడాది తొమ్మిది నెలల్లో 914 టన్నులుగా ఉన్నాయి. ఇది 599 శాతం పెరిగింది. తొమ్మిది నెలల వ్యవధిలో, ఇది ఇప్పటికే సాధారణ వార్షిక దిగుమతులను దాటింది. అంటే దాదాపు 6000 టన్నులు.
 
సెప్టెంబరు నెలలో దిగుమతులు 80 శాతం పెరిగి 252 టన్నులకు చేరుకోగా, గతేడాదితో పోలిస్తే 140 టన్నులుగా ఉన్నాయి. దేశంలో ఇప్పటికే 600 నుంచి 700 టన్నుల వెండి ఖజానాలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ అడ్వెంచర్ గా సూర్య 45 మూవీ, AR రెహమాన్ సంగీతం

కన్నడ స్టార్ ఉపేంద్ర హైలీ యాంటిసిపేటెడ్ మూవీగా #యూఐ

రూ. 240 కోట్లతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్న రజినీకాంత్ వేట్టయన్- ద హంట‌ర్‌ మూవీ

జానీ మాస్టర్‌కు కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

పీరియాడిక్ కథతో కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన చిత్రమే క: హీరో కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

ఐరన్ లోపం వున్నవాళ్లు ఈ పదార్థాలు తింటే ఎంతో మేలు, ఏంటవి?

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే?

పోషకాల గని సీతాఫలం తింటే ఈ వ్యాధులన్నీ దూరం

తర్వాతి కథనం
Show comments