Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిన వెండి దిగుమతి 600 శాతం.. వివరాలేంటి?

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (11:14 IST)
2023 కంటే ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు వెండి దిగుమతి 600 శాతం పెరిగాయి. మునుముందు వెండి దిగుమతుల వృద్ధి మధ్యస్తంగా ఉంటుందని అంచనా. సెప్టెంబర్ చివరి నాటికి వెండి దిగుమతులు 6390 టన్నులుగా ఉన్నాయి.
 
గత ఏడాది తొమ్మిది నెలల్లో 914 టన్నులుగా ఉన్నాయి. ఇది 599 శాతం పెరిగింది. తొమ్మిది నెలల వ్యవధిలో, ఇది ఇప్పటికే సాధారణ వార్షిక దిగుమతులను దాటింది. అంటే దాదాపు 6000 టన్నులు.
 
సెప్టెంబరు నెలలో దిగుమతులు 80 శాతం పెరిగి 252 టన్నులకు చేరుకోగా, గతేడాదితో పోలిస్తే 140 టన్నులుగా ఉన్నాయి. దేశంలో ఇప్పటికే 600 నుంచి 700 టన్నుల వెండి ఖజానాలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments