Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ, ఫ్రిజ్, ఏసీలు కొనాలని వుందా? వెంటనే కొనేయండి, లేదంటే...?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (14:26 IST)
కరోనా మహమ్మారి రకరకాలుగా దెబ్బలు వేస్తోంది. తాజా దెబ్బ ఎలక్ట్రానిక్స్ రంగం పైన వేసేసింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు విధిస్తున్న లాక్ డౌన్లు కారణంగా ఇటీవలి కాలంలో విపరీతంగా మొబైల్, ల్యాప్ ట్యాప్, కంప్యూటర్ వినియోగం పెరిగిపోయింది. వీటి తయారీకి ఎలక్ట్రానిక్ చిప్స్ అధికంగా ఉపయోగించినట్లు తేలింది.
 
వీటి కోసం వినియోగం ఎక్కువవడంతో మిగిలిన గృహోపకరణాలకు ఈ చిప్స్ కొరత విపరీతంగా వున్నట్లు నిపుణులు చెపుతున్నారు. కనీసం 25 శాతం మేర ఎలక్ట్రానిక్స్ చిప్స్ కొరత ఏర్పడిందని అంటున్నారు.
 
ఈ ప్రకారం రాబోయే రోజుల్లో టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, కార్లు కొనాలనుకునేవారికి ధర పెనుభారం అయ్యే అవకాశం వుందని చెపుతున్నారు. కనుక ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనుకునేవారు త్వరపడి కొనుగోలు చేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఈ చిప్స్ కొరత సమస్య ఎప్పటికి తీరుతుందో అంచనా వేయలేకపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments