Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ, ఫ్రిజ్, ఏసీలు కొనాలని వుందా? వెంటనే కొనేయండి, లేదంటే...?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (14:26 IST)
కరోనా మహమ్మారి రకరకాలుగా దెబ్బలు వేస్తోంది. తాజా దెబ్బ ఎలక్ట్రానిక్స్ రంగం పైన వేసేసింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు విధిస్తున్న లాక్ డౌన్లు కారణంగా ఇటీవలి కాలంలో విపరీతంగా మొబైల్, ల్యాప్ ట్యాప్, కంప్యూటర్ వినియోగం పెరిగిపోయింది. వీటి తయారీకి ఎలక్ట్రానిక్ చిప్స్ అధికంగా ఉపయోగించినట్లు తేలింది.
 
వీటి కోసం వినియోగం ఎక్కువవడంతో మిగిలిన గృహోపకరణాలకు ఈ చిప్స్ కొరత విపరీతంగా వున్నట్లు నిపుణులు చెపుతున్నారు. కనీసం 25 శాతం మేర ఎలక్ట్రానిక్స్ చిప్స్ కొరత ఏర్పడిందని అంటున్నారు.
 
ఈ ప్రకారం రాబోయే రోజుల్లో టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, కార్లు కొనాలనుకునేవారికి ధర పెనుభారం అయ్యే అవకాశం వుందని చెపుతున్నారు. కనుక ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనుకునేవారు త్వరపడి కొనుగోలు చేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఈ చిప్స్ కొరత సమస్య ఎప్పటికి తీరుతుందో అంచనా వేయలేకపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments