Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్.బి.ఐ ఖాతాదారులకు శుభవార్త... పెరిగిన వడ్డీరేట్లు

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (11:38 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు తమ ఖాతాదారులకు శుభవార్త  చెప్పింది. ఎఫ్.డిలపై చెల్లించే వడ్డీరేట్లను పెంచుతున్నట్టు పేర్కొంది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ గల బల్క్ ఎఫ్.డిలపై వడ్డీ రేటును 20 నుంచి 40 బేసిన్ పాయింట్లు పెంచింది. పెంచిన కొత్త వడ్డీ రేట్లు ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. 
 
ఈ మేరకు ఎస్.బి.ఐ తన వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన చేసింది. రూ.2 కంటే ఎక్కువ పెట్టుబడి, 211 రోజుల నుంచి యేడాదికి కంటే తక్కువ వ్యవధి కల ఎఫ్.డిలపై 20 బేసిన్ పాయింట్లను పెంచినట్టు తెలిపింది. దీంతో మార్చి 10వ తేదీ నుంచి అధిక వడ్డీ లభించనుంది. అలాగే, సీనియర్ సిటిజన్లకు ఈ ఎఫ్.డి.లపై వడ్డీ రేటును 3.60 శాతం నుంచి 3.80 శాతం మేరకు పెంచినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments