Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్.బి.ఐ ఖాతాదారులకు శుభవార్త... పెరిగిన వడ్డీరేట్లు

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (11:38 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు తమ ఖాతాదారులకు శుభవార్త  చెప్పింది. ఎఫ్.డిలపై చెల్లించే వడ్డీరేట్లను పెంచుతున్నట్టు పేర్కొంది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ గల బల్క్ ఎఫ్.డిలపై వడ్డీ రేటును 20 నుంచి 40 బేసిన్ పాయింట్లు పెంచింది. పెంచిన కొత్త వడ్డీ రేట్లు ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. 
 
ఈ మేరకు ఎస్.బి.ఐ తన వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన చేసింది. రూ.2 కంటే ఎక్కువ పెట్టుబడి, 211 రోజుల నుంచి యేడాదికి కంటే తక్కువ వ్యవధి కల ఎఫ్.డిలపై 20 బేసిన్ పాయింట్లను పెంచినట్టు తెలిపింది. దీంతో మార్చి 10వ తేదీ నుంచి అధిక వడ్డీ లభించనుంది. అలాగే, సీనియర్ సిటిజన్లకు ఈ ఎఫ్.డి.లపై వడ్డీ రేటును 3.60 శాతం నుంచి 3.80 శాతం మేరకు పెంచినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments