Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాతాదారులకు చాక్లెట్స్.. ఎస్బీఐ కొత్త ప్లాన్

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (12:41 IST)
రుణాలను సరైన కాలంలో చెల్లించని ఖాతాదారులకు చాక్లెట్స్ ఇంటికి పంపే కొత్త టెక్నిక్‌ను ఎస్బీఐ అమలుకు తేనుంది. రుణాలను సకాలంలో చెల్లించక ఓవర్ డ్యూ అయిన వారి ఇంటికి చాక్లెట్లను ఎస్బీఐ పంపనుంది. 
 
కస్టమర్ల పట్ల రుణాలు వసూలు చేయడంలో కఠినంగా వ్యవహరిస్తాయనే సంగతి తెలిసిందే. అయితే ఎస్బీఐ చాక్లెట్లతో ఖాతాదారుల ఇళ్లకు వసూళ్ల అధికారులను పంపే ప్రణాళిక అమలులో ఉందని ఎస్బీఐ వర్గాలు తెలిపాయి. 
 
ఎస్బీఐ రిటైల్ లోన్ బుక్ జూన్ 2023 త్రైమాసికంలో రూ. 10,34,111 కోట్ల నుండి రూ. 16.46 శాతం పెరిగి రూ. 12,04,279 కోట్లకు చేరుకుంది. 
 
ఇది సంవత్సరానికి 13.9 శాతం వృద్ధి చెందింది. నిజానికి మొత్తం వ్యవస్థకు, దాదాపు 16 శాతం రెండంకెల రుణ వృద్ధి కేవలం రిటైల్ రుణాల ద్వారానే జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

వేశ్యగా మారిన సినీ నటి అంజలి..? ఎందుకోసమంటే..

లైవ్ షోలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు.. హనుమంతుపై కేసు

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments