Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాతాదారులకు చాక్లెట్స్.. ఎస్బీఐ కొత్త ప్లాన్

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (12:41 IST)
రుణాలను సరైన కాలంలో చెల్లించని ఖాతాదారులకు చాక్లెట్స్ ఇంటికి పంపే కొత్త టెక్నిక్‌ను ఎస్బీఐ అమలుకు తేనుంది. రుణాలను సకాలంలో చెల్లించక ఓవర్ డ్యూ అయిన వారి ఇంటికి చాక్లెట్లను ఎస్బీఐ పంపనుంది. 
 
కస్టమర్ల పట్ల రుణాలు వసూలు చేయడంలో కఠినంగా వ్యవహరిస్తాయనే సంగతి తెలిసిందే. అయితే ఎస్బీఐ చాక్లెట్లతో ఖాతాదారుల ఇళ్లకు వసూళ్ల అధికారులను పంపే ప్రణాళిక అమలులో ఉందని ఎస్బీఐ వర్గాలు తెలిపాయి. 
 
ఎస్బీఐ రిటైల్ లోన్ బుక్ జూన్ 2023 త్రైమాసికంలో రూ. 10,34,111 కోట్ల నుండి రూ. 16.46 శాతం పెరిగి రూ. 12,04,279 కోట్లకు చేరుకుంది. 
 
ఇది సంవత్సరానికి 13.9 శాతం వృద్ధి చెందింది. నిజానికి మొత్తం వ్యవస్థకు, దాదాపు 16 శాతం రెండంకెల రుణ వృద్ధి కేవలం రిటైల్ రుణాల ద్వారానే జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments