Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాతాదారులకు చాక్లెట్స్.. ఎస్బీఐ కొత్త ప్లాన్

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (12:41 IST)
రుణాలను సరైన కాలంలో చెల్లించని ఖాతాదారులకు చాక్లెట్స్ ఇంటికి పంపే కొత్త టెక్నిక్‌ను ఎస్బీఐ అమలుకు తేనుంది. రుణాలను సకాలంలో చెల్లించక ఓవర్ డ్యూ అయిన వారి ఇంటికి చాక్లెట్లను ఎస్బీఐ పంపనుంది. 
 
కస్టమర్ల పట్ల రుణాలు వసూలు చేయడంలో కఠినంగా వ్యవహరిస్తాయనే సంగతి తెలిసిందే. అయితే ఎస్బీఐ చాక్లెట్లతో ఖాతాదారుల ఇళ్లకు వసూళ్ల అధికారులను పంపే ప్రణాళిక అమలులో ఉందని ఎస్బీఐ వర్గాలు తెలిపాయి. 
 
ఎస్బీఐ రిటైల్ లోన్ బుక్ జూన్ 2023 త్రైమాసికంలో రూ. 10,34,111 కోట్ల నుండి రూ. 16.46 శాతం పెరిగి రూ. 12,04,279 కోట్లకు చేరుకుంది. 
 
ఇది సంవత్సరానికి 13.9 శాతం వృద్ధి చెందింది. నిజానికి మొత్తం వ్యవస్థకు, దాదాపు 16 శాతం రెండంకెల రుణ వృద్ధి కేవలం రిటైల్ రుణాల ద్వారానే జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments