మహిళ ఖాతాలోకి ఉన్నట్టుండి రూ.999 కోట్లు.. ఫ్రీజ్ జేసిన బ్యాంకు అధికారులు

ఠాగూర్
గురువారం, 10 అక్టోబరు 2024 (22:50 IST)
ఓ మహిళ బ్యాంకు ఖాతాలోకి ఉన్నఫళంగా రూ.999 కోట్లు జమ అయ్యాయి. దీంతో షాక్ తిన్న బ్యాంకు అధికారులు ఆ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరుకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి ఐటీ సిటీలోని ఐఐఎంబీలో ఓ కాఫీ షాపును నిర్వహిస్తున్నాడు. ఆయన భార్యకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంకు ఖాతా ఉంది. కొన్ని రోజుల క్రితం ఆమె బ్యాంకు ఖాతాలో రూ.999 కోట్ల నగదు డిపాజిట్ అయినట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. 
 
అంత డబ్బు ఎలా వచ్చింది అని తెలుసుకునేలోపే... బ్యాంకు అధికారులు ఖాతాను ఫ్రీజ్ చేశారు. దీంతో వారి సొంత డబ్బు కూడా విత్ డ్రా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. అయితే, ఆ డబ్బు ఎలా వచ్చిందో తమకు తెలియదని బాధిత మహిళ, ఆమె భర్త వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments