Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ ఖాతాలోకి ఉన్నట్టుండి రూ.999 కోట్లు.. ఫ్రీజ్ జేసిన బ్యాంకు అధికారులు

ఠాగూర్
గురువారం, 10 అక్టోబరు 2024 (22:50 IST)
ఓ మహిళ బ్యాంకు ఖాతాలోకి ఉన్నఫళంగా రూ.999 కోట్లు జమ అయ్యాయి. దీంతో షాక్ తిన్న బ్యాంకు అధికారులు ఆ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరుకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి ఐటీ సిటీలోని ఐఐఎంబీలో ఓ కాఫీ షాపును నిర్వహిస్తున్నాడు. ఆయన భార్యకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంకు ఖాతా ఉంది. కొన్ని రోజుల క్రితం ఆమె బ్యాంకు ఖాతాలో రూ.999 కోట్ల నగదు డిపాజిట్ అయినట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. 
 
అంత డబ్బు ఎలా వచ్చింది అని తెలుసుకునేలోపే... బ్యాంకు అధికారులు ఖాతాను ఫ్రీజ్ చేశారు. దీంతో వారి సొంత డబ్బు కూడా విత్ డ్రా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. అయితే, ఆ డబ్బు ఎలా వచ్చిందో తమకు తెలియదని బాధిత మహిళ, ఆమె భర్త వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్ సుందరకాండ నుంచి ఫుట్ ట్యాపింగ్ సాంగ్ రిలీజ్

మిస్టర్ సెలెబ్రిటీ విజయం ఆనందంగా ఉంది: నిర్మాత పాండు రంగారావు

నిహారిక కొణిదెల ఆవిష్కరించిన నరుడి బ్రతుకు నటన ట్రైలర్

లక్మీ రాయ్ మూవీ ఝాన్సీ ఐపీఎస్ తెలుగు రైట్స్ దక్కించుకున్న డాక్టర్ ఆర్కే గౌడ్

ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో మూవీ టైటిల్ మహాకాళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి పండ్లను ఎలాంటి సమస్యలు వున్నవారు తినకూడదు?

హెచ్-ఎం కొత్త పండుగ కలెక్షన్: వేడుకల స్ఫూర్తితో సందర్భోచిత దుస్తులు

ఎన్ఆర్ఐల కోసం ఏఐ-ఆధారిత రిమోట్ పేరెంట్ హెల్త్ మానిటరింగ్ సర్వీస్ డోజీ శ్రవణ్

ఎలాంటి కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది?

ఈ 5 పాటిస్తే జీవితం ఆనందమయం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments